YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కుముద్ బెన్ జోషికి నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై

కుముద్ బెన్ జోషికి నివాళులర్పించిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ మంగళవారం నాడు మాజీ గవర్నర్ కుముద్ బెన్ జోషికి నివాళులర్పించారు.  మాజీ గవర్నర్ సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. రాజ్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో గవర్నర్ రెండు నిమిషాలపాటు మౌనం పాటించి నివాళులర్పించారు.

Related Posts