YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీ సంబురాలు

 బీజేపీ సంబురాలు

కర్ణాటకలో బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లను కైవసం చేసుకోవడంతో తిరుపతి లో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఫోటోలకి స్వీట్లు తినిపిస్తూ ఒకరికి ఒకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కర్ణాటక పలితాలు ఏపీలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫలితాలతో 22 రాష్ట్రాలలో బీజేపీ పాగా వేసిందని, రాబోయే ఎన్నికల్లో భారత దేశంలో భారతీయ జనతా పార్టీ క్లిన్ స్వీప్ చేస్తుందని , అందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు.

Related Posts