YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన నారా లోకేష్

పొట్టి శ్రీరాములుకు నివాళులర్పించిన నారా లోకేష్

అమరావతి
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ దీక్ష చేసిన అమరజీవి. దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలంటూ  పోరాడిన అభ్యుదయవాదని అయన అన్నారు. సమస్యల పరిష్కారం కోసం గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించిన మహనీయులు పొట్టి  శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అని అన్నారు.

Related Posts