YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కల్తీ సారా బాధితులకు పరామర్శించిన టీడీపీ నేతలు

కల్తీ సారా బాధితులకు పరామర్శించిన టీడీపీ నేతలు

ఏలూరు
కల్తీ సారా బాధితులను పరామర్శించేందుకు వస్తున్నారన్న నేపథ్యంతో ఐసీయూలో ఉన్న బాధితులను జనరల్ వార్డ్ లో షిఫ్ట్ చేయకుండా ఆసుపత్రి అధికారులు వారిని  డిశ్చార్జ్ చేసారని టీడీపీ నేతలు ఆరోపించారు.  ఏలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణ ( చంటి ) మాట్లాడుతూ ట్రీట్మెంట్ పూర్తి కాకుండా బాధితులను డిశ్చార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కల్తీ సారా వలన  ఎంతమంది బాధితులు చనిపోయారు ఆరోగ్య శాఖ మంత్రి నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల నుండి అమ్మే మద్యం లో కూడా కల్తీ జరుగుతుంది. మద్యం వలన కూడా ఏదైనా జరిగితే ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. ప్రభుత్వం అమ్మే మద్యాన్ని కూడా టెస్టింగ్ చేసి నివేదిక ఇవ్వాలని అన్నారు.

Related Posts