YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరాస, బీజేపీ ఘర్షణ

తెరాస, బీజేపీ ఘర్షణ

రాజన్న సిరిసిల్ల
శుక్రవారం  ఎల్లారెడ్డి పేట లో జరిగిన బిజెపి టిఆర్ఎస్ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా లో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. సుమారు 12 మందిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. జరిగిన సంఘటనలో ఎస్సై కి గాయం అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా మిగతా నిందితులను పట్టుకుంటాం. ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో పోస్ట్ చేసుకోవడం వల్ల ఈ సంఘటన జరిగింది. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా  పోలీసులు తగు చర్యలు చేపడుతున్నారని అయన వెల్లడించారు.

Related Posts