YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపఠానికి పాలాభిషేకం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపఠానికి పాలాభిషేకం

విజయవాడ
కరోనా సమయంలో ఆహార భద్రత కల్పించడం తో పాటు రేషన్ బియ్యం రాయితీ కిలో బి య్యానికి 33రూపాయల రాయితీ ఇస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపఠానికి పలు ప్రాంతాల్లో పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. దేశ ప్రధాని నేరుగా మాకుటుంబాలకు రేషన్ అందిస్తున్న భగవత్ స్వరూపుడు గా కొలుస్తున్నారు. గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు , ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్లెక్సీల కు పాలాభిషేకం చేశారు.   అల్లాడి వీరబాబు,   బోడ పోలరాజు పాలకుర్తి సూరిబాబు ఆధ్వర్యంలో       రెండు సంవత్సరాలు ఉచిత రేషన్ ఇచ్చినందుకు. పి నాయకంపల్లి గ్రామ ప్రజలు.   నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం.  ఎంతో ఆనందంగా చేయడం జరిగింది.      నరేంద్ర మోడీ గారికి ఎంతో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు ప్రకటించారు.

Related Posts