YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తీవ్ర నిరాశలో రైతాంగం సోమువీర్రాజు

తీవ్ర నిరాశలో రైతాంగం సోమువీర్రాజు

నెల్లూరు
రాష్ట్రంలో రైతుల పక్షాన బిజెపి నిలబడి ఉంది. నెల్లూరు జిల్లా నుండి రైతులు తరపున ఉద్యమ శంఖారావం పూరించాం. రైతుల ధాన్యం కొనడం లేదు. రైతాంగం తీవ్ర నిరాశతో వున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  సోమువీర్రాజు అన్నారు. ధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బు చెల్లించాలి. మిల్లర్ల చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మ. సివిల్ సప్లై అదికారులు వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. ఎఫ్ సి ఐ కొంటుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం కొని రైతులు కు చెల్లింపు లు చేయడం లేదు. మిల్లర్లు వల్లనే రైతులు నష్టపోతున్నారు. ధాన్యం తక్కువ కు కొని బియ్యం ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మిల్లర్లు ,దళారులు, అధికారులు ,ఎమ్మెల్యేలు ధాన్యం పెద్దస్కాం చేసారు. ప్రభుత్వం మెడలు వంచడానికి ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Related Posts