YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పీఎంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు పీఎంపై మండిపడ్డ మంత్రి కేటీఆర్

హైదరాబాద్
పెట్రోల్ డీజిల్ ధరల పెంపు విషయం లో ప్రధాని పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు అయన ట్వీట్టర్ లో కామెంట్లు చేసారు. గతంలో పెట్రోల్ ధరల పెంపు పై నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ లని షేర్ చేసారు. మిషన్ భగీరథ పథకానికి భారత ప్రభుత్వ సహకారం ఎంత ఉందో దయచేసి తెలంగాణ ప్రజలతో పంచుకోండి. సున్నా సహకారం అందిoచి ప్రచారం  చేసుకోవడం  ప్రధానమంత్రి స్థాయికి తగినది కాదని అన్నారు.

Related Posts