YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరులో వంచనపై గర్జన

నెల్లూరులో వంచనపై గర్జన

జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని తిరుపతి ఎంపీ వరప్రసాద్ అన్నారు.. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలమేరకు ఆ పార్టీ చేపట్టిన వంచనపై గర్జన కార్యక్రమంలొ నెల్లూరులో విజయవంతమైంది..   జగన్ 2000 కిలోమీటర్ల పాదయాత్రకు సంఘీభావంగా రెండు రోజులపాటు నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి  కార్యక్రమం చేపట్టింది..ఈ సందర్బంగా నెల్లూరులో బారీ ర్యాలీ నిర్వహించించారు.. తిరుపతి ఎంపీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడి తన జీవితానికి సరిపడ అబద్దాలు కంటే ఎక్కువ అబద్దాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.. ప్రజలను ఎలా వంచించాలో చంద్రబాబు నాయుడి వద్దే నేర్చుకోవచ్చని విమర్శించారు.. జిల్లా అధ్యక్షులు కాకాని మాట్లాడుతూ ఏఫీని అవినీతిలో నెంబర్ 1 చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదంటూ ఆయన మండిపడ్డారు.. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జీలు, పాల్గొన్నారు..

Related Posts