YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎంఐఎం, తెరాస కవలపిల్లలు విజయశాంతి

ఎంఐఎం, తెరాస కవలపిల్లలు విజయశాంతి

హైదరాబాద్
మంగళవారం నాడు రాత్రి బోలక్ పూర్ లో జరిగిన ఘటన పై బిజెపి జాతీయ  మహిళ ఉపాధ్యక్షురాలు విజయశాంతి ఘాటుగా స్పందించారు. బుధవారం బర్కత్ పురార బిజెపి నగర కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలలో ఆమె  పాల్గొన్నారు. తరువాత విజయశాంతి మాట్లాడుతూ ఎంఐఎం , టి ఆర్ ఎస్ కవలపిల్లలు. ఇది దురహంకారానికి  నిదర్శనమని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆమె తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో పబ్ కల్చర్ ను పూర్తిగా ఎత్తివేయాలని, పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచాలని ఆమె కోరారు పబ్బులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా బ్యాన్ చేయాలని ఆమె డిమాండ్ చేసారు.

Related Posts