YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నరసరావు పేట సభలో సిఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

నరసరావు పేట సభలో  సిఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

పల్నాడు
గురువారం నాడు నరసారావుపేటలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. మనం యుద్ధం  స్టయిట్ గా కాదు మారీచుడు, రాక్షసులు తో చేస్తున్నాం. రాష్ట్ర o శ్రీలంక అవుతుందని చంద్రబాబు తన దత్తా పుత్రుడు ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలేని దుర్మార్గుల ముఠా ఖజానాను కొల్ల గొట్టిన దొంగల ముఠా అని అన్నారు. ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చి తరువాత చెత్త బుట్టలో వేసి హైదరాబాద్ లో ఉంటున్న దొంగల ముఠా. భవిష్యత్తు లో ప్రజలు ఓటు వేయరని దొంగల ముఠా భయపడుతుందని అన్నారు. తాము చెప్పింది అమలు చేస్తే అమెరికా అవుతుందని కబుర్లు చెబుతున్నారు. ప్రభుత్వం పథకాలు ప్రజలకు అందితే వారి బాక్సులు బద్దలు అవుతాయి. రాష్ట్రంలో గతంలో ఇదే బడ్జెట్. ఇదే పరిస్థితులు మీరు తేడాలు చూడాలి అని కోరుతున్నాననిఅ అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. దోచుకున్నాది వీళ్లేనని అన్నారు. అసూయకు మందు లేదు అది చేస్తే బిపి లు గుండె పాటు లు వస్తాయి త్వరగా టిక్కెట్టు తీసుకుంటారు. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు జత కడాతరు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు విడిపోతారు. ప్రజలకు వాగ్దానం చేస్టోరీ. మ్యానిఫెస్టోలో ఇస్తారు రాష్టానికి పండుగ వచ్చినప్పుడల్లా చుట్టం లా వస్తారు. విడి విడి గా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ను చిల్చాలి అనుకుంటే చిల్చుతారు. తమకు గిట్టని ప్రభుత్వం ఏదైనా సరే చిల్చ కూడదు అనుకుంటే ఏకమై పోతారు. పేరుకు వేరు వేరు పార్టీలు అయినా..గజ దొంగల ముఠా. అధికారం తప్ప వారికి ఏ ఏ జెండా లేదు. మంచీ చేస్తే జగన్ ను అశ్వరిదించండి. చంద్ర బాబుని వారి దత్తా పుత్రుడు ను నమ్మకండని అన్నారు. నరసరావు పేట ఫ్లై ఓవర్.ఆటోనగర్.వెటర్నరీ మంజూరు చేస్తున్నానని అన్నారు.

Related Posts