YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

45ఉపరాష్ట్రపతి వెంకయ్య దంపతులను కలిసిన ఎంపీ ఆదాల

 45ఉపరాష్ట్రపతి వెంకయ్య దంపతులను కలిసిన ఎంపీ ఆదాల

న్యూఢిల్లీ
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దంపతులను ఢిల్లీలోని   ఉప-రాష్ట్రపతి భవన్లో గురువారం కలిశారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశాలు గురువారంతో ముగిశాయి. తెలుగు ఎంపీలను వెంకయ్య మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వెంకయ్య దంపతులు సాదరంగా ఆహ్వానించారు. జిల్లాలోని పరిస్థితుల గురించి ఒకసారి అవలోకనం చేసుకున్నారు

Related Posts