YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పేర్ని మాటలు సిగ్గుచేటు

పేర్ని మాటలు సిగ్గుచేటు

విజయవాడ
మోదీ తెచ్చిన చట్టంతోనే ఈ తిప్పలు అని కరెంటు కోతలపై మంత్రి పేర్ని మాట్లాడడం సిగ్గుచేటని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. మీచేతకాని అసమర్థ పాలన ఇతరులమీద నెట్టి పారిపోతున్నారు. విద్యుత్ కంపెనీలకు పాత బకాయిలు తీర్చకుండా, చేయడం వల్లే నేటి సమస్య. రాష్ట్రం వైయస్ ఆర్  లాంతర్ల పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుందేమెూ ? -ప్రభుత్వం  రూ.22,000 కోట్ల అప్పుల్లో  చెల్లించాలి . ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు.

Related Posts