YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సీఎస్ సోమేశ్ కుమార్ ను పరామర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి

సీఎస్ సోమేశ్ కుమార్ ను పరామర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను శనివారం రాష్ట్ర విద్యుత్ శాఖ  మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ లు పరామర్శించారు. ఇటీవల సీఎస్ సోమేశ్ కుమార్ తల్లి అనారోగ్యంతో మృతి చెందిన నేపధ్యంలో నేడు హైదరాబాద్ లోని సీఎస్ నివాసానికి వెళ్లి వారి ఆయనను ఓదార్చి మనోధైర్యం చెప్పారు.

Related Posts