YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

మార్కెట్లు ఈ రోజు భారీగా న‌ష్ట‌పోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 239 పాయింట్లు దిగ‌జారి 35,149 వ‌ద్ద ముగియ‌గా, మ‌రో సూచీ నిఫ్టీ 59 పాయింట్లు క్షీణించి 10,683 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో స‌న్ ఫార్మా(2.79%), కోల్ ఇండియా(2.47%), విప్రో(1.46%), టాటా మోటార్స్(1.26%), బ‌జాజ్ ఆటో(0.94%), ఓఎన్జీసీ(0.78%) లాభ‌ప‌డగా, మ‌రో వైపు ఐటీసీ(2.43%), భార‌తీ ఎయిర్టెల్(2.40%), యాక్సిస్ బ్యాంక్(2.08%), హెచ్‌డీఎఫ్‌సీ(2.08%), అదానీ పోర్ట్స్(1.88%),టాటా స్టీల్(1.80%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి. మొత్తం సెన్సెక్స్ 30 కంపెనీల్లో కేవ‌లం 7 మాత్ర‌మే లాభాల‌తో ముగిశాయి

Related Posts