YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా

దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా

న్యూఢిల్లీ మే 5
దేశంలో కొత్తగా 3275 మందికి కరోనా సోకింది. మరో 55 మంది మృతిచెందారు. 3010 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం కేసులు 4,30,91,393కు చేరాయి. ఇందులో 4,25,47,699 మంది కోలుకోగా, 5,23,975 మంది మరణించారు. మరో 19,719 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది.మొత్తం కేసుల్లో 0.05 శాతం కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.74 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు 1,89,63,30,362 కరోనా డోసులు పంపిణీ చేశామని, బుధవారం ఒకేరోజు 13,98,710 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నది.

Related Posts