ఒక్క పలుకుతో వ్యక్తిత్వ ఆవిష్కరణ..
ఒక్క చిన్న హెడ్జింగ్ తో సమాజ చిత్రణ..
పదునైన హెడ్జింగ్, ముచ్చటైన లేఅవుట్..
తెలుగు జర్నలిజం ముఖ చిత్రం మార్చి
కొత్త రూపాన్నిచ్చిన పాత్రికేయులు, ప్రముఖ తెలుగు దిన పత్రిక 'సాక్షి' ఎడిటర్ మన వర్దెల్లి మురళి గారు..
వార్తలను ప్రజలకు చేర్చడం.. వారి సాధక బాధకాలను చర్చిండం వరకే పరిమితమైన జర్నలిజానికి మరో దారి చూపించింది వీరి ఆలోచనే..
ఇటువంటి గొప్ప వ్యక్తికి సాధన సాహితి స్రవంతి, శ్రీ త్యాగరాయ గానసభ వారి సంయుక్త ఆధ్వర్యంలో శివశ్రీ మాదల వీరభద్రరావు గారి 99 వ జయంతి సందర్భంగా 'శివశ్రీ మాదల వీరభద్రరావు స్మారక పురస్కారం '
అందిస్తున్నారు. 20 - 05 - 2018 సాయంత్రం 6:00 గం.లకు కళా సుబ్బారావు కళా వేదిక ( శ్రీ త్యాగరాయ గానసభ), హైదరాబాద్ నందు ఈ కార్యక్రమం జరగనుంది.
వారి గురుంచి మరిన్ని వివరాలు :
ఆహ్వాన పత్రిక :