YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

యాంటీ షిప్ క్షిపణీని పరీక్షించిన నేవీ

యాంటీ షిప్ క్షిపణీని పరీక్షించిన నేవీ

విశాఖపట్నం
డీఆర్డీవో సహకారంతో ఇండియన్ నేవీ విజయవంతంగా యాంటీ షిప్ మిస్సైల్ను పరీక్షించింది. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన నావల్ యాంటీ షిప్ మిస్సైల్ను సీకింగ్ 42బీ హెలికాప్టర్ నుంచి పరీక్షించారు. ఒడిశాలోని బాలసోర్ తీరంలో ఈ పరీక్ష జరిగినట్లు అధికారులు తెలిపారు. దానికి సంబంధించిన వీడియో ఇదే. నావెల్ యాంటీ షిప్ మిస్సైల్ను పరీక్షించడం ఇదే తొలిసారి.స్వదేశీంగా అభివృద్ధి చేసిన యాంటీ షిప్ మిస్సైల్ ప్రయోగంతో మరోసారి ఇండియన్ నేవీ ఘనతను సాదించి చరిత్రకెక్కింది.సాంకేతిక పరిజ్నాన రంగంలో ఉన్నతస్ధాయికి ఎదుగుతున్న ఇండియన్ నేవీ ... క్షిపణిని సాంకేతికత పరంగా వినియోగించడంలో నిర్ధిష్ట లక్షాన్ని అధిరోహించి కీర్తిప్రతిష్టతను సాధించింది.

Related Posts