YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా విజయవంతం

వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా విజయవంతం

రాయచోటి
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా జరిగింది ఈ సందర్భంగా సి పి ఐ కడప జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య. సి పి ఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ అన్నమయ్య జిల్లా నాయకులు మావులూరి విశ్వనాథ్ సి పి యం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి కట్టుగా పోటాపోటీగా ప్రజల పైన కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వారు హెచ్చరించారు పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్ను చెత్త పన్ను కరెంట్ బిల్లు బస్సు చార్జీలు దరలను అరికట్టాలని వారు కోరారు  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు వలన ప్రజలు మూడు పూటలు తిండి తినడానికి కూడా లేకుండా పోయింది అన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ సిబ్బంది కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సి పి ఐ సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ సి పి యం జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఐ ఎఫ్ టి యూ ఎ ఐ టి యూ సి  సి ఐటియీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Related Posts