YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఢిల్లీ గెలిచింది ..మెరిసిన హర్షల్‌, మిశ్ర..!!

  ఢిల్లీ గెలిచింది ..మెరిసిన హర్షల్‌, మిశ్ర..!!

నిన్న జరిగిన మ్యాచ్ల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ చెన్నై  ఫై 34 పరుగుల తేడా తో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి వెళ్లిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. రిషబ్‌ పంత్‌ (38; 26 బంతుల్లో 3×4, 2×6), హర్షల్‌ పటేల్‌ (36 నాటౌట్‌; 16 బంతుల్లో 1×4, 4×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. బౌల్ట్‌ (2/20) అమిత్‌ మిశ్ర (2/20), సందీప్‌ లమిచానె (1/21), హర్షల్‌ (1/23) ధాటికి ఛేదనలో చెన్నై 6 వికెట్లకు 128 పరుగులే చేయగలిగింది. అంబటి రాయుడు (50; 29 బంతుల్లో 4×4, 4×6) మెరుపులు వృథా అయ్యాయి.
మ్యాన్  అఫ్ ది మ్యాచ్ అవార్డు ఢిల్లీ  ఆటగాడు  హర్షల్ పటేల్ కి లభించింది.

Related Posts