YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సమాచార హక్కు ప్రధాన కమిషనర్ కు హైకోర్టు నోటీసులు

సమాచార హక్కు ప్రధాన కమిషనర్ కు హైకోర్టు నోటీసులు

సమాచార హక్కు చట్టానికి విరుద్ధంగా, సమాచారం ఇవ్వని అధికారులకు వంతపాడుతూ..  తప్పుడు ఆదేశాలిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ రాజా సదారాంపై హైకోర్టులో వేసిన పిటిషన్ను. విచారణకు హైకోర్టు స్వీకరించింది. దీనిపై  3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాధులకు నోటీసులు జారీ  చేసింది

Related Posts