తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల. ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ విద్య శాఖ మంత్రి కడియం శ్రీహరి. తెలంగాణ నుంచి 1,19270 మంది విద్యార్థులు హాజరు. తొలిసారి కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిచిన పరీక్షలు. ఇంజనీరింగ్ లో అర్హత సాదించిన 16646 మంది విద్యార్థులు. పార్మసీ అండ్ అగ్రికల్తుర్లో 90.72 శాతం మంది అర్హత పొందారు. ఈ నెల 25 నుండి కౌన్సెలింగ్ ప్రారంభం