YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

టోర్నీ నుంచి నిష్క్రమించిన కోహ్లీ సేన..!!

 టోర్నీ నుంచి నిష్క్రమించిన కోహ్లీ సేన..!!

ఐపీఎల్‌-11లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు కథ ముగిసింది. బెంగళూరుకు షాక్‌ తగిలింది. బట్లర్‌, స్టోక్స్‌ లాంటి కీలక ఆటగాళ్ల గైర్హాజరీలో బలహీన పడ్డ రాజస్థాన్‌.. ఆ జట్టును 30 పరుగుల తేడాతో మట్టికరిపించింది.165 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన చాలెంజర్స్‌..శ్రేయాస్‌ గోపాల్‌ (4/16) కెరీర్‌ అత్యుత్తమ బౌలింగ్‌కు 19.2 ఓవర్లో 134 పరుగులకే కుప్పకూలింది. డివిల్లీర్స్‌ (35 బంతుల్లో 7 ఫోర్లతో 53), పార్థివ్‌ పటేల్‌ (21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) మినహా అంతా విఫలమయ్యారు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు శ్రేయాస్ గోపాల్ కి లభించింది.

Related Posts