YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మృతి చెందిన వైసీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు.. నేడు జగన్ పాదయాత్ర వాయిదా..!!

మృతి చెందిన వైసీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు.. నేడు జగన్ పాదయాత్ర వాయిదా..!!

  వైసీపీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు, జగన్ కి ఎంతో నమ్మకస్తుడైన డీఏ సోమయాజులు ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోమయాజులు, హైదరాబాద్‌ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జగన్  తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. నేటి తన పాదయాత్రను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు.
 

Related Posts