YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

బ్రేకింగ్ :ఢిల్లీ - విశాఖ ఏపీ ఎక్ష్ప్రెస్స్ లో మంటలు..!!

బ్రేకింగ్ :ఢిల్లీ - విశాఖ ఏపీ ఎక్ష్ప్రెస్స్ లో మంటలు..!!

బ్రేకింగ్ : ఢిల్లీ - విశాఖ ఏపీ ఎక్ష్ప్రెస్స్ లో మంటలు. ట్రైన్ విశాఖపట్నం వస్తుండగా  మధ్య ప్రదేశ్ గ్వాలియర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది.  b-6, b-7 ఏసీ బోగీలలో మంటలు.  దట్టమైన  పోగలతో మంటలు చెలరేగడంతో  ప్రయాణికులు భయాదోనళకు గురైయ్యారు. ట్రైన్ డ్రైవర్ అలెర్ట్ కావడంతో ట్రైన్ పక్కకు ఆపాడు. దీనితో పెద్ద ప్రమాదం తప్పింది.

Related Posts