బ్రేకింగ్ : ఢిల్లీ - విశాఖ ఏపీ ఎక్ష్ప్రెస్స్ లో మంటలు. ట్రైన్ విశాఖపట్నం వస్తుండగా మధ్య ప్రదేశ్ గ్వాలియర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. b-6, b-7 ఏసీ బోగీలలో మంటలు. దట్టమైన పోగలతో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాదోనళకు గురైయ్యారు. ట్రైన్ డ్రైవర్ అలెర్ట్ కావడంతో ట్రైన్ పక్కకు ఆపాడు. దీనితో పెద్ద ప్రమాదం తప్పింది.