YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జనవరి-26న హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో జరగనున్న గణతంత్ర వేడుకల్లో గవర్నర్ నరసింహన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం కాసేపు స్వాతంత్ర సమరయోధులను ఉద్దేశించి గవర్నర్, సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అటు నుంచి నేరుగా గవర్నర్.. బేగంపేట నుంచి గవర్నర్‌ విజయవాడకు బయలుదేరి వెళతారు. విజయవాడలో ఉదయం 11:25 గంటలకు జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

Related Posts