YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈషా సింగ్ ను అభినందించిన సందీప్ కుమార్ సుల్తానీయా

ఈషా సింగ్ ను అభినందించిన సందీప్ కుమార్ సుల్తానీయా

హైదరాబాద్
గుజరాత్ లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడల లో తొలి బంగారు పతకం సాధించిన ఈషా సింగ్ ను ప్రభుత్వ క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అభినందించారు.  గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతున్న 36 జాతీయ క్రీడల్లో పాల్గొని 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో పాల్గొని తెలంగాణ కు తొలి బంగారు పథకం సాధించిన  ఈషాసింగ్ ను తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అభినందించారు.  మంగళవారం బి.ఆర్.కే.ఆర్. భవన్ లోని తన చాంబర్ లో బంగారు పతకం సాధించిన ఈషా సింగ్ ను ఆయన శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈషా సింగ్ తొలిసారిగా పాల్గొని బంగారు పతకం సాధించడం పట్ల ఆయన అభినందించారు.

Related Posts