YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమలకు పోటెత్తిన భక్తులు స్వామి దర్శనానికి రెండు రోజుల సమయం గదులు, కాటేజీలు లెక అల్లాడుతున్న భక్తులు

తిరుమలకు పోటెత్తిన భక్తులు  స్వామి దర్శనానికి రెండు రోజుల సమయం  గదులు, కాటేజీలు లెక అల్లాడుతున్న భక్తులు

వేసవి  సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల కొండలు గోవిందనామస్మరణతో మారుమీగుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 36 గంటల సమయం పడుతోంది.  కాలినడక భక్తులకు 5 గంటలు, ప్రత్యేక ప్రవేష దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. ఇక సర్వదర్శనం టైమ్ స్లాట్ భక్తులకు సుమారు 40 గంటల సమయం పడుతోంది. దీంతో సర్వదర్శం వెల్లే భక్తులకు ఆలష్యమవుతోందని, ఎవరూ కంపార్ట్ మెంట్లలోకి వెళ్ళవద్దని టి.టి.డి మైకులలో ప్రకటిస్తున్నారు.. ఇక అద్దె రూములు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Related Posts