YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిడ్నీ బాధితులతో పవన్ సమావేశం..!!

  కిడ్నీ బాధితులతో పవన్ సమావేశం..!!

శ్రీకాకుళం : పలాస లో కిడ్నీ బాధితులతో  జనసేన అధినేత పవన్ కళ్యాణ్  సమావేశం. ఉద్దానం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ల, నేను అనుకున్నంతగా  సమస్య పరిష్కారం కాలేదు. సమస్యకు పరిష్కారం లభించేవరకు కిడ్నీ బాధితులకు అండగా ఉంటా అని అయన అన్నారు. నాకు అధికారం లేకపోయినా సమస్యలపై స్పందిస్తున్న. అధికారం లో ఉన్న వారు మాత్రం సమస్యను గాలి కి వదిలేస్తున్నారని , ప్రభుత్వానికి సమస్యలపై చిత్తశుద్ధి లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

Related Posts