YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీని గద్దె దించేది కేసీఆరే

మోడీని గద్దె దించేది కేసీఆరే

ఖమ్మం
ఖమ్మంలో జరగబోయే సభ దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కాబోతుందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.దేశంలో బిజెపి అరాచక పాలన, బిజెపియేతర ప్రభుత్వాలను కూల్చే కుట్రకు సంబంధించిన అంశాలను మొత్తం ఖమ్మం సభలో కేసీఆర్ లేవనెత్తుతారని తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందనీ...మోడీని గద్దె దించే సత్తా ఒక్క కేసీఆర్ కే ఉందనీ హాట్ కామెంట్స్ చేసారు.ప్రజలంతా కేసీఆర్ కు అండగా నిలబడి,అవినీతి పాలనను అంత మొందించాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

Related Posts