తమిళనాడు : తూత్తుకుడి లో కొనసాగుతున్న బంద్. పోలీస్ కాల్పుల ఘటన కి నిరసనగా బంద్. స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేయాలని జరిగిన ఆందోళనలో ఇప్పటి వరకు 11 మంది మృతి, 20 మందికి తీవ్ర గాయాలు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయాలైన వారికీ రూ. 3 లక్షలు ఎక్సగ్రాసియా ప్రకటించిన ప్రభుత్వం. ఆందోళనకారుల ఫై పోలీస్ కాల్పులను ఖండించిన విపక్షాలు.
తూత్తుకుడి చేరుకున్న డీఎంకేనేత స్టాలిన్, బాధిత కుటుంబాలను పరామర్శిచిన స్టాలిన్. తమిళనాడు ప్రభుత్వాని వివరణ కోరిన కేంద్ర హోమ్ శాఖ..