YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రి గంటా గోడ మీద పిల్లి - వైసీపీ ఎంపీ, విజయ్ సాయి రెడ్డి

మంత్రి గంటా గోడ మీద పిల్లి -  వైసీపీ ఎంపీ, విజయ్ సాయి రెడ్డి

మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి , అయన పూటకో పార్టీ మారుతారని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు. ఏ పార్టీ  అధికారంలో ఉంటే ఆ  పార్టీకి మారుతారని, మంత్రి గంటా వైసీపీ లో కి చేరడానికి ఆసక్తి చూపుతున్నారని ,పార్టీలో చేర్చుకోవాలని గంటా మమ్మల్ని సంప్రదించారని, అయన మాటలకి విలువ లేదని విజయ్ సాయిరెడ్డి అన్నారు.
 

Related Posts