YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మే 29న తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

మే 29న  తిరుమలలో పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో మే 29వ తేదీన మంగళవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది.   ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

Related Posts