YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు,కర్నూలు,కడప,అనంతపురం జిల్లాలకు పిడుగు హెచ్చరిక

చిత్తూరు,కర్నూలు,కడప,అనంతపురం జిల్లాలకు  పిడుగు హెచ్చరిక

రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ పిడుగుపాటు పై హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించింది.  చిత్తూరు జిల్లా ఐరాల, సోమల, సోదం, బైరెడ్డి పల్లె, వెంకటగిరికోట, శాంతిపురం,  కర్నూలు జిల్లాలోని కర్నూలు, దేవకొండ, గోనెగండ్ల,సి,బేల్ గల్, గుడూరు, క్రిష్ణగిరి, నంది కొట్కూర్ , చిప్పగిరి , హాలహర్వి, కడప జిల్లా  లింగాల మండలం, అనంతపురం జిల్లా  ముదిగుబ్బ, కనేకల్ మండలాల  పరిసరప్రాంతాల్లో   పిడుగులుపడే అవకాశం ఎక్కువగా ఉందని తెలిపింది.  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సేరక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందాలని సూచించింది. 

Related Posts