హైదరాబాద్
గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త బులెట్ ప్రూఫ్ వెహికిల్ కేటాయించింది. గత కొన్ని రోజులుగా బులెట్ ప్రూఫ్ వాహనం రిపేర్లు రావడంతో రాజాసింగ్ ఇబ్బంది పడ్డారు. ఇటీవల పాకిస్థాన్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బులెట్ ప్రూఫ్ వెహికిల్ ని కేటాయించింది.