YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జామకాయలను పారేసిన రైతు

జామకాయలను పారేసిన రైతు

యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామ స్టేజ్ వద్ద జామకాయలకు బాట సింగారం  పండ్ల మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని నూజివీడు కు చెందిన  రైతు  లక్ష  రూపాయల విలువగల జామకాయలని  లోడ్ ని జాతీయ రహదారి పక్కన  కింద పరబోసి  వెళ్లిపోయాడు.. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు, రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు  జామకాయల్ని తీసుకెళ్తున్నారు..

Related Posts