యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామ స్టేజ్ వద్ద జామకాయలకు బాట సింగారం పండ్ల మార్కెట్లో గిట్టుబాటు ధర లేదని నూజివీడు కు చెందిన రైతు లక్ష రూపాయల విలువగల జామకాయలని లోడ్ ని జాతీయ రహదారి పక్కన కింద పరబోసి వెళ్లిపోయాడు.. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు, రోడ్డు మార్గాన వెళ్లే వాహనదారులు జామకాయల్ని తీసుకెళ్తున్నారు..