YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

పుంగనూరులో దారుణం..

 పుంగనూరులో దారుణం..

 చిత్తూరు: బాలికలపై అత్యాచారం  ఆగడం లేదు. పుంగనూరులో దారుణం.  భగత్ సింగ్  కాలనీలో 11 ఏళ్ళ బాలిక ఫై అత్యాచారం.  బాలిక ఫై అత్యాచారానికి  పాల్పడ్డ ఐదుగురు యువకులు. పోలీసులకు పిర్యాదు చేసిన స్థానికులు. ఐదుగురు యువకులను పట్టుకుని చితకబాదిన స్థానికులు.  యువకులకు గాయాలు, అందులో ముగ్గురి పరిస్థితి విషమం . మరో ఇద్దరిని అదుపులో తీసుకున్న పోలీస్ అధికారులు  
 

Related Posts