YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

యువగళం పాదయాత్రలో మరో మైలురాయి 700 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన లోకేశ్

యువగళం పాదయాత్రలో మరో మైలురాయి  700 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేసిన లోకేశ్

అనంతపురం
రాష్ట్రంలో యువత , మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 2023 జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర నేటికి 55వ రోజుకి చేరుకుంది. అలాగే 700 కిలో మీటర్లు పూర్తి చేసుకుని మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. రాష్ట్రంలో యువత , మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. 2023 జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర నేటికి 55వ రోజుకి చేరుకుంది. అలాగే 700 కిలో మీటర్లు పూర్తి చేసుకుని మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకుంది. అనంతపురం జిల్లా గుట్టూరు వద్ద 700కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. అనంతపురం జిల్లా గుట్టూరు వద్ద 700కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.

Related Posts