YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గ్రామాలను గడగడలాడిస్తున్న గజరాజుల గుంపు

గ్రామాలను గడగడలాడిస్తున్న గజరాజుల గుంపు

చిత్తూరు
పలమనేరు రూరల్ లోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి 7 గంటలకే 22 ఏనుగుల గుంపు చెత్తపెంప గ్రామంలో హల్ చల్ చేసాయి. తరువాత  నలగాంపల్లి గ్రామానికి వచ్చి గ్రామంలో చిట్టి నాయుడు అనే రైతుకు చెందిన ఎకరా రాగిపంటను తొక్కి నాశనం చేశాయి. మీదుగా ఈ ఏనుగుల గుంపును అటవీశాఖ అధికారులు గమనించారు. ట్రాకర్స్ కలసి వాటిని తరిమెందుకు చెత్తపెంట నుంచి ఆ తరువాత కోటూరు మీదుగా మండీపేట గ్రామ సమీపంలో సంచరించాయి. ఈ గుంపు ఏనుగులను అష్టకష్టాలు పడి ఏనుగులు పంటలపై వెళ్ళనీయకుండా వూసరపెంట మీదుగా తరలిస్తుండగా అర్దరాత్రి ఆటవీ సిబ్బంది పై తిరగబడ్డాయి. అక్కడనుండి కాలవపల్లికి దొమ్మరపాపమ్మ గుడికి మద్యన పంటపొలాలమీదుగా వాటిని అష్టకష్టాలు పడి ఉదయం 6 గంటలకు గుడియాత్తం రోడ్డు దాటి అడవిలోనికి మళ్ళించారు..

Related Posts