పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సొరంగం వద్ద ప్రమాదవశాత్తు చనిపోయిన కూలీల కుటుంబాలను మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా పాలెం హాస్పిటల్ లో మృతుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చిచారు. ఒక్కో కూలి కుటుంబానికి పరిహారంగా రూ. 14 లక్షలు అందజేస్తామని అన్నారు. గాయపడ్డ కూలీలకు పూర్తి వైద్య చికిత్సలు ఉచితంగా అందజేస్తామని అన్నారు. ప్రమాదవశాత్తు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరం, పిడుగుపాటు వల్లే ఈ సంఘటన జరిగింది