నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. ఎమ్మెల్యే షకీల్ కు వ్యతిరేఖంగా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలసాయి. తడిసిన ధాన్యం కొంటానని చెప్పి 20 రోజులుగా అదృశ్యం అయ్యాడంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. షకీల్ అడ్రస్ ఎక్కడ అని రైతుల పేరుతో బీజేపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఫ్లెక్సీలు చించివేసారు. తరువాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.