YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బస్సులో సీటు కోసం ఘోరంగా కొట్టుకున్న మహిళలు

బస్సులో సీటు కోసం ఘోరంగా కొట్టుకున్న మహిళలు

బెంగళూరు
కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో రద్దీ పెరిగింది.బస్సుల్లో సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నా యి. తాజాగా కొందరు మహిళలు తీవ్రంగా పరస్పర దాడికి దిగారు.కనీసం మహిళలం అనే విషయాన్ని మరిచి ముష్టి యుద్దానికి దిగారు. దింతో బస్సులోనే యుద్ధవా తావరణం నెలకొంది. మధ్యలో ప్రవేశించిన యువకులు కూడా కొట్టుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా, ఇటీవల ఇలాంటి గొడవ తోనే బస్సు డోర్ను సైతం పీకేసిన విషయం తెలిసిందే.

Related Posts