YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గోడకూలి నలుగురు మృతి

గోడకూలి నలుగురు మృతి

విజయనగరం
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. కోయంబత్తూరులో నిర్మాణంలో ఉన్న ఓ కాలేజీ ప్రహారీ గోడ కుప్పకూలడంతో ముగ్గురు కూలీలు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు విజయనగరం జిల్లా బాడంగి మండలం  వీరసాగరం గ్రామానికి చెందినవారు. మృతులు కొల్లి జగన్నాథ్, రాపాక కన్నయ్య, నక్కల సత్యంగా గుర్తించారు. ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం 30 నుంచి 40 కుటుంబాలు చెన్నై ఉపాధి కోసం వెళ్తారు, గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నారు, వీల్ల ముగ్గురిపై వారి కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, ఆంధ్ర తమిళనాడు ప్రభుత్వాలు ఈ కుటుంబాల్ని ఆదుకోవాల్సిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Posts