YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్..!!

అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్..!!

 కర్ణాటక : కర్ణాటక అసెంబ్లీ నుంచి బీజేపీ వాక్ అవుట్. అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో యడ్యూరప్ప సుదీర్ఘంగా మాట్లాడారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు అపవిత్ర రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.  గంటల్లో రైతు రుణమాఫీ చేయకపోతే ఈ నెల 28న కర్ణాటక బంద్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం యడ్యూరప్ప తాము వాకౌట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

Related Posts