YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కరెంటు కోతలతో రోడ్డు ఎక్కిన రైతులు

కరెంటు కోతలతో రోడ్డు ఎక్కిన రైతులు

సూర్యాపేట
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండంల లో గత నాలుగు రోజులుగా విద్యుత్ అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని నూతనకల్ సబ్ స్టేషన్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. సబ్ స్టేషన్ లో ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు నూతనకల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్న ఈ ప్రభుత్వం కనీసం ఎనిమిది గంటలు కూడా విద్యుత్ అందించడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

Related Posts