హైదరాబాద్
ప్రచార కమిటీ కో చైర్మన్ గా నియమితులైన పొంగులేటి శీనన్నకు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే జూపల్లి కూడా మహబూబ్ నగర్ సభలో కాంగ్రెస్ లో చేరుతారు. ఈ నెల 20న జరగాల్సిన మహబూబ్ నగర్ సభ వర్షాల కారణంగా వాయిదా పడింది. ఈ నెలాఖరులోగా లక్షలాది మందితో సభ నిర్వహించుకుందాం. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ కు జోడెద్దుల్లాంటి వారని అయన అన్నారు.