YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను నియమించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులను నియమించిన రాహుల్ గాంధీ

తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో మార్పులు, చేర్పులు జరిగాయా. ఈ మేరకు శుక్రవారం నాడు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 13 డీసీసీ ప్రెసిడెంట్లను నియమించారు. హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ యాదవ్, నిజామాబాద్ కు తాహెర్ బిన్ హమ్దాన్, కరీంనగర్ డీసీసీగా కటకం మృత్యుంజయం, ఆదిలాబాద్ డీసీసీగా మహేశ్వర్ రెడ్డి, మెదక్ డీసీసీగా సునీతా లక్ష్మారెడ్డి, రంగారెడ్డి డీసీసీగా క్యామ మల్లేశ్, మహబూబ్నగర్ డీసీసీగా ఓబేదుల్లా కొత్వాల్, నల్లగొండ డీసీసీగా బిక్షమయ్య గౌడ్, వరంగల్ డీసీసీగా నాయిని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ సిటీ డీసీసీగా కేశ వేణు, కరీంనగర్ సిటీ డీసీసీగా కర్రా రాజశేఖర్, వరంగల్ సిటీ డీసీసీగా కేదారి శ్రీనివాసరావు, రామగుండం సిటీ డీసీసీగా కే. లింగస్వామి యాదవ్ లను నియమించారు.

Related Posts