YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పూరందేశ్వరి

 విశాఖ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పూరందేశ్వరి

విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పూరందేశ్వరి తొలిసారిగా విశాఖ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ నుండి ఇండిగో విమానంలో ఆమె  విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. బిజెపి అధ్యక్షురాలుగా తొలిసారిగా రావటం తో విశాఖ విమానాశ్రయంలో బిజెపి నాయకులు,  కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.  విశాఖ విమానాశ్రయం నుండి ఎన్ఏడి కొత్త రోడ్ తాటి చెట్ల పాలెం మీదుగా నగరంలో పార్టీ కార్యాలయంకి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షమైన జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని సాదర స్వాగతం పలికేందుకు ఎవరు హాజరు కాలేదు.

Related Posts