YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమంగలం

తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమంగలం

శ్రీకాకుళం
సంతబొమ్మాలి మండలం మేఘవరం పంచాయతీ పాత మేఘవరం, మరువాడ  పంచాయతీ డి.మరువాడ మధ్యన సముద్ర తీరానికి అరుదైన చేప బారీ చనిపోయిన నీలి త్రిమంగళం ( బ్లూ వేల్ ) గురువారం కొట్టికొచ్చింది. సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు. అయితే భూమిపై ఉన్న అత్యంత భారీ జాతులలో  ఇది ఒకటి. అయితే ఇది సుమారుగా 5 టన్నులు మాత్రమే ఉండడం వలన ఇది ఆ జాతి చేప పిల్లగా భావిస్తున్నారు.
ఈచేప ఒడ్డుకు చేరిందని  తెలియగానే అధిక సంఖ్యలో ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులు ఈ   చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో  సముద్రతీరానికి తరలివచ్చారు.

Related Posts