YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న కన్నా..!!

రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న కన్నా..!!

 గుంటూరు :  ఏపీ బీజేపీలో కొత్త శకం ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ బాధ్యతలను స్వీకరించారు.  సిద్దార్థ గార్డెన్స్ లో ఏన్డ్ఏ నాలుగేళ్ళ  విజయోత్సవ సభ. సభకు హాజరైన రామ్ మాధవ్, పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.  సభకు హాజరైన మాజీ ఎంపీ ఉప్పలపాటి కృష్ణం రాజు. కన్నా మాట్లాడుతూ, ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని చెప్పారు.

Related Posts